మ‌హారాష్ట్ర‌లో NDA ప‌క్షాల సీట్ల పంప‌కం..151 సీట్లల్లో బీజేపీ పోటీ

-

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి NDA ప‌క్షాల సీట్ల పంప‌కం జరిగింది. తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్డీయే కూటమికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో కీలక సమావేశం జరిగింది.

Distribution of seats for NDA parties in Maharashtra

తాజాగా జరిగిన ఈ సమావేశంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సహా కీలక వ్యక్తులు పాల్గొన్నారు. మూడు పార్టీలు గతంలో 240 సీట్లపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈ పొత్తులో భాగంగా 151 స్థానాల్లో పోటీ చేయ‌నుంది బీజేపీ. 84 స్థానాల్లో శివ‌సేన‌ (షిండే) పోటీలో ఉంటుంది. ఎన్‌సీపీ (అజిత్‌పవార్)కు 53 స్థానాలు కేటాయించారు.

Read more RELATED
Recommended to you

Latest news