డయేరియాతో 10 మంది మృతి..చంద్రబాబుకు బహిరంగ లేఖ !

-

డయేరియాతో 10 మంది మృతి చెందిన నేపథ్యంలో..చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు కమ్యూనిస్టులు. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడుకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. డయేరియా వ్యాప్తిని అరికట్టండని సీఎం చంద్రబాబు నాయుడుకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. పల్నాడు జిల్లా, దాచేపల్లిలో వాంతులు విరోచనాలతో ఇద్దరు మృతి చెందటం విచారకరం అని పేర్కొన్నారు.

CPI State Secretary K Ramakrishna’s letter to CM Chandrababu Naidu

ఇటీవల విజయనగరం జిల్లా, గుర్లలో డయేరియాతో 10 మంది మరణించగా, వందలాదిమందికి ప్రబలిందని సీఎం చంద్రబాబు నాయుడుకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. నీటి కలుషితం, భూగర్భ జలాల కలుషితం వల్ల డయేరియా వ్యాప్తి చెందుతున్నదని వెల్లడించారు. తక్షణమే డయేరియా నివారించేందుకు ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ..సీఎం చంద్రబాబు నాయుడుకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు.

Read more RELATED
Recommended to you

Latest news