“చేయి చేసిన కీడు… మూసి బాధితులకు బీజేపీ తోడు” పేరుతో బీజేపీ మహా ధర్నా

-

చేయి చేసిన కీడు… మూసి బాధితులకు బీజేపీ తోడు … పేరుతో బీజేపీ మహా ధర్నా కు శ్రీకారం చుట్టింది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు మూసి పునరుజ్జీవన ప్రాజెక్ట్ బాధితులకు అండగా బీజేపీ ధర్నా చేయనుంది. ఈ ధర్నా లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్టీ ఎంపి ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొననున్నారు. గత మూడు రోజులు మూసి పరివాహక ప్రాంతం లో పర్యటించాయి బీజేపీ టీమ్ లు.

BJP has launched a Maha Dharna under the name of BJPs support for the victims of the harm done by the hand

స్థానిక ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు బీజేపీ నేతలు. ఇక ఇవాళ చేయి చేసిన కీడు… మూసి బాధితులకు బీజేపీ తోడు … పేరుతో బీజేపీ మహా ధర్నా కు శ్రీకారం చుట్టింది. దీంతో బీజేపీ పార్టీలో ఊపు వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news