ఇందిరా పార్క్ లో బీజేపీ దీక్ష ప్రారంభం

-

ఇందిరా పార్క్ లో బీజేపీ దీక్ష ప్రారంభం అయింది. మూసీ ప్రభావిత ప్రజలతో కలిసి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ దీక్ష ప్రారంభం అయింది. ఇందిరా పార్క్ లో మూసీ ప్రభావిత ప్రజలతో కలిసి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ దీక్ష ప్రారంభం అయింది. చేయి చేసిన కీడు… మూసి బాధితులకు బీజేపీ తోడు … పేరుతో బీజేపీ మహా ధర్నా చేస్తోంది.

Moosi along with affected people BJP initiation under the leadership of Union Minister Kishan Reddy

ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు మూసి పునరుజ్జీవన ప్రాజెక్ట్ బాధితులకు అండగా బీజేపీ ధర్నా చేయనుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, పార్టీ ఎంపి లు ఈటెల, జి నగేష్ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రాకేష్ రెడ్డి, కాటిపల్లి, ముఖ్య నేతలు చేయి చేసిన కీడు… మూసి బాధితులకు బీజేపీ తోడు ధర్నా లో పాల్గొన్నారు. గత మూడు రోజులు మూసి పరివాహక ప్రాంతం లో పర్యటించాయి బీజేపీ టీమ్ లు. స్థానిక ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన బీజేపీ నేతలు…ఇవాళ చేయి చేసిన కీడు… మూసి బాధితులకు బీజేపీ తోడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news