వైఎస్‌ మరణానికి కారణమైన వారితో షర్మిల కుమ్మక్కు – విజయసాయిరెడ్డి

-

వైఎస్‌ షర్మిలపై విజయసాయి రెడ్డి సీరియస్‌ అయ్యారు. రాజశేఖర్ రెడ్డి మరణానికి కారణం ఆయిన చంద్రబాబు తో చేతులు ఎలా కలిపావు షర్మిళ? అంటూ విజయ్ సాయి రెడ్డి ప్రశ్నించారు. జగన్ పట్ల మహిళల్లో వ్యతిరేకత పెంచాలని షర్మిల ద్వారా చంద్రబాబు ప్లాన్ చేశాడని ఆగ్రహించారు. కోటిన్నర మంది మహిళలకు అన్యాయం చేయని జగన్.. బాబు చెప్పగానే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. షర్మిల ఆత్మ విమర్శ చేసుకోండి.. గుండె మీద చేయి వేసుకుని చెప్పండి అంటూ నిప్పులు చెరిగారు.

vijayasai reddy on ys sharmila

మీ నాన్న చనిపోవడానికి కారణం ఎవరో మీకు తెలియదా.! నాన్న మరణానికి కారణం అయినా వారితో మీరు కుమ్మకు అయ్యారని ఫైర్‌ అయ్యారు విజయసాయరెడ్డి. నా తండ్రి మరణానికి చంద్రబాబు కారణం అని ఎన్నో వేదికల మీద చెప్పారన్నారు. మరణానికి కారణం అయినా కాంగ్రెస్ తో బాబు తో పని చేయడం ఎంత దుర్మార్గమంటూ నిప్పులు చెరిగారు. వైఎస్ మరణానికి పదిహేను రోజుల ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.. వైఎస్ దుర్మార్గంగా చస్తాడని బాబు చెప్పాడని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news