జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలోకి మాజీమంత్రి..!

-

ఆంధ్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. బడా నేత జంప్‌ కానున్నాడు. ఏపీ పాలిటిక్స్‌‌లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. ఏపీ మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి సాకె శైలజానాథ్ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.

Former Minister Sakhe Sailajanath is all set to join YCP

నేడు అంటే శుక్రవారం రోజున ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. పార్టీలోని కీలక నేతలుగా భావించిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు బయటకు వెళ్తున్న క్రమంలో.. శైలజానాథ్ చేరిక వైసీపీలో జోష్ నింపినట్లు అయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news