మాజీ మంత్రి పెద్దిరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి. బుగ్గ మఠము భూములు అక్రమించి చేసిన నిర్మాణాలను తొలగించాలని నోటీసులు జారీ చేసింది దేవాదాయ శాఖ. 3.88 ఏకరాల భూములు ఆక్రమించినట్లు మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయి.

ట్రిబ్యునల్ కు వెళ్లమని హైకోర్టు సూచించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు పెద్దిరెడ్డి.
వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం.