సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి !

-

సంగారెడ్డి జిల్లాలో పెను విషాదం నెలకొంది. సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోయినట్లు సమాచారం అందుతోంది. సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారంలోని సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలుడు సంభవించింది.

Major fire accident in Sangareddy district 10 people reported dead
Major fire accident in Sangareddy district 10 people reported dead

ప్రమాద ధాటికి 100 మీటర్ల దూరంలో కార్మికులు ఎగిరిపడ్డారు. ఇప్పటికి కూడా పరిశ్రమలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. మంటల్లో చిక్కుకున్న కార్మికులు…. 10 మంది చనిపోయినట్లు సమాచారం. 12 మంది కార్మికులకు తీవ్ర గాయాలు కాగా .. 10 మంది చనిపోయినట్లు సమాచారం. ఘటన స్థలానికి చేరుకొని మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది… కొందరిని ఆస్పత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news