మందుబాబులకు బిగ్ అలర్ట్. మద్యం షాపులు పక్కనే పర్మిట్ రూమ్ లు ఏర్పాటు కానున్నాయట. మద్యం అమ్మకాలు ప్రోత్సహించేలా పర్మిట్ రూమ్ లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుందని అంటున్నారు. మద్యం పర్మిట్ రూమ్ ల అధ్యయనానికి కమిటీ.. అధికారుల సమావేశంలో ఈ మేరకు ఆదేశించారట సీఎం చంద్రబాబు నాయుడు.

ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఊరూరా విచ్చలవిడిగా వెలసిన బెల్ట్ షాపులతో మహిళలపై నేరాలు పెరిగాయి. ఇప్పుడు షాపుల వద్దే పర్మిట్ రూమ్లకు అనుమతి ఇవ్వబోతుందట ప్రభుత్వం. గతంలో 4500 పర్మిట్ రూమ్ లు రద్దు చేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఇక ఇప్పుడు మద్యం షాపులు పక్కనే పర్మిట్ రూమ్ లు ఏర్పాటు కానున్నాయట.
🚨 Breaking News 🚨
మద్యం షాపులు పక్కనే పర్మిట్ రూమ్ లు
మద్యం అమ్మకాలు ప్రోత్సహించేలా పర్మిట్ రూమ్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న ప్రభుత్వం
మద్యం పర్మిట్ రూమ్ ల అధ్యయనానికి కమిటీ.. అధికారుల సమావేశంలో ఆదేశించిన సీఎం చంద్రబాబు
ఇప్పటికే రాష్ట్రంలో ఊరూరా విచ్చలవిడిగా వెలసిన… pic.twitter.com/7dCpmIX0bK
— Telugu Feed (@Telugufeedsite) July 14, 2025