Edupayala: 27 రోజుల త‌ర్వాత‌ తెరుచుకున్న ఏడుపాయల అమ్మవారి ఆలయం

-

ఏడుపాయల దుర్గాభవానీ అమ్మవారి ఆలయంకు వెళ్లే భ‌క్తుల‌కు అల‌ర్ట్‌. 27 రోజుల అనంతరం ఏడుపాయల దుర్గాభవానీ అమ్మవారి ఆలయం తెరుచుకుంది. భారీ వర్షాలకు 27 రోజుల పాటు జలదిగ్బంధమైంది ఏడుపాయల దుర్గాభవానీ అమ్మవారి ఆలయం.

edupayala temple
Edupayala Durga Bhavani Ammavari Temple reopens after 27 days

సింగూరు ప్రాజెక్టు గేట్లు మూతపడటంతో ఆలయం ఎదుట పూర్తిగా మంజీరా నది ఉధృతి తగ్గింది. గర్భగుడిలో పూజలు దుర్గాభవానీ అమ్మవారు అందుకుంటోంది. నేటి నుంచి భక్తులకు గర్భగుడి దర్శనాలు పునః ప్రారంభం కూడా ప్రారంభం అయ్యాయి. ఈ మేర‌కు ఏడుపాయల దుర్గాభవానీ అమ్మవారి ఆలయం అధికారులు ప్ర‌క‌ట‌న చేశారు.

  • కాస్త శాంతించిన మంజీరా నది
  • బురద, గడ్డి, నాచుతో నిండిపోయిన ఆలయ పరిసరాలు
  • ఆలయం ఎదుట స్వల్పంగా కొనసాగుతున్న వరద

 

 

Read more RELATED
Recommended to you

Latest news