Adipurush : ఆదిపురుష్ డైరెక్టర్‌పై దారుణంగా ట్రోల్స్

-

ఆది పురుష్ డైరెక్టర్ ఓం రౌత్ పై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. #OmRaut హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ప్రభాస్ లాంటి స్టార్ ను సరిగ్గా వినియోగించుకోలేకపోయారని.. రామాయణాన్ని మార్చేశారని, కొన్ని సీన్లు కామెడీగా ఉన్నాయని పోస్టులు చేస్తున్నారు.

రూ. 100 కోట్లతో కార్టూన్ సినిమా తీశారు అంటున్నారు. PSలో థర్డ్ డిగ్రీ ఇస్తున్న వీడియోను పోస్ట్ చేసి ఓం రౌత్ కు ఇదే సరైన ట్రీట్మెంట్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక అటు ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కు వార్నింగ్‌ కూడా ఇచ్చారు శ్రీ రెడ్డి. అరేయ్, ప్రభాస్ ఫ్యాన్స్ కి దమ్ము ఉంటే వెళ్ళి ఆ దర్శకుడు ఓం రౌత్‌ ను కొట్టండని చురకలు అంటించారు. అంతేకానీ ఐ మాక్స్ దగ్గర పిల్లల మీద కాదు మీ ప్రతాపం చూపేంచేందంటూ రెచ్చిపోయింది. రామాయణం తియ్యాలంటే అది రాజమౌళి నే అంటూ పోస్ట్‌ పెట్టింది ఈ బ్యూటీ.

Read more RELATED
Recommended to you

Latest news