నటి కంగనా రనౌత్​పై మరో కేసు ..ఈ సారి!

-

నటి కంగనా రనౌత్​పై కేసు నమోదు చేయాలని పోలీసులు కేసు నమోదు బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టు పోలీసులను ఆదేశించింది..ముంబైలో ప్రజల మధ్య విభేదాలు సృషటించేలా నటి అభ్యంతరకర ట్వీట్​ చేసిందని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించగా.. ఫిర్యాదును స్వీకరించిన కోర్టు న్యాయస్థానం ఆమెపై కేసు నమోదు చేయాలని అదేశించింది.


సంచలనం సృష్టించిన నటుడు సుశాంత్ సింగ్ మృతిపై మహారాష్ట్ర పోలీసులు, కేంద్ర దర్యాప్తు బృందాలు విచారణ చేస్తున్న సమయంలో ప్రజల్లో అనుమానాలు కలిగేలా వివాదస్పవ వ్యాఖ్యలు సోషియల్‌ మీడియాలో పోస్ట్ చేసింది..ఒకాను ఒక సమయంలో ముంబైని పాక్‌ ఆక్రమిత కాశ్మిర్‌గా పోల్చారు కంగనా..అయితే రాష్ట్రంలో ప్రజల మధ్య విభేదాలు సృష్టించే విధంగా కంగనా రనౌత్​ అభ్యంతరకర ట్వీట్​ చేసిందని వ్యక్తి జిల్లా​ కోర్టును ఆశ్రయించారు.వ్యక్తి ​ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టు సదరు నటిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news