NTR 31 అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్..!

-

RRR  మూవీ తరువాత నెక్ట్స్ ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కించడానికి చాలా గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్.. దేవర స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మూవీస్ మేకింగ్ విషయంలో స్పీడ్ పెంచేశాడు. దేవరని ఇప్పుడు భాగాలుగా తీసుకురాబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ తరువాత వార్ 2 ఎన్టీఆర్ 31 సినిమాల్లో నటించాలసి ఉంది. అభిమానులు ఈ రెండు సినిమాలు కోసం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోతున్న ఎన్టీఆర్ 31 కోసం ఎంతో క్యూరియాసిటీతో చూస్తున్నారు.

ఈ సినిమా ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి ఈ నిర్మాతలు అదిరిపోయే అప్డేట్ ని ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ ని వచ్చే ఏడాది ఏప్రిల్ లో పట్టాలు ఎక్కించబోతున్నట్టు తెలియజేశారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ తో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాన్ రామ్ కూడా నిర్మించబోతున్నట్టు తెలియజేశారు. దేవర రెండు పార్ట్స్ అంటూ అప్డేట్.. ఇవాళ ఈ మూవీ అప్డేట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ రెండు పార్ట్ లుగా తెరకెక్కుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news