BREAKING : ఆర్ నారాయణ మూర్తి ఇంట తీవ్ర విషాదం..

-

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం…చోటు…చేసుకుంది.

పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి కి మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి గారైన రెడ్డి చిట్టెమ్మ (93) రౌతులపూడి మండలం మల్లం పేటలో కన్నుమూశారు. దీంతో పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి కుటుంబం తీవ్ర విషాదంలో వెళ్లింది. ఇక ఈ విషయం తెలిసిన టాలీవుడ్‌ ప్రముఖులు, రాజకీయ నాయకులు, కవులు, కళాకారులు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి తల్లికి సంతాపం తెలుపుతున్నారు. రేపు ఉదయం పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి తల్లి అంత్యక్రియలు జరుగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news