రామ్ చ‌ర‌ణ్ మ‌ర‌ద‌లి పెళ్లి లో స‌మంత సంద‌డి.. ఫోటో వైర‌ల్

-

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌తిమ‌ణీ ఉపాస‌న చెల్లలి పెళ్లి అట్ట‌హాసం గా సాగింది. ఉపాస‌న చెల్ల‌లు అనుష్ప‌ల అర్మాన్ ల వివాహానికి టాలీవుడ్ నుంచి అనేక మంది సెల‌బ్రెటీలు హాజ‌రు అయ్యారు. అలాగే హీరోయిన్ స‌మంత కూడా ఈ పెళ్లి లో స‌మంత మెరిసింది. అంత కాకుండా.. రామ్ చ‌ర‌ణ‌.. ఉపాస‌న ల‌తో ఉత్స‌హం గా ఫోటో లు దిగారు. అయితే స‌మంత ఫోటో లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా లో వైర‌ల్ అవుతున్నాయి.

ఈ పెళ్లి వేడుక లో స‌మంత తో పాటు ఆమె స్నేహితురాలు శిల్పా రెడ్డి కూడా హాజ‌రు అయ్యారు. అయితే స‌మంత, ఉపాస‌న మొద‌టి నుంచి మంచి స్నేహితులు కావ‌డం తో ఈ పెళ్లి వేడుక కు స‌మంత ను ఇన్వైట్ చేశార‌ని తెలుస్తుంది. అయితే విడుకుల త‌ర్వాత స‌మంత ఇలా వేడుక‌ల లో కనిపించ‌డం ఇదే మొద‌టి సారి. దీంతో ఆమె ఫోటో లు సోష‌ల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news