శ్రీవారి వైకుంఠద్వార దర్శనం రెండు రోజులే !

-

తిరుమలలో వైకుంఠద్వార దర్శనం పదిరోజుల పాటు కల్పించనున్నారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే, దీనిపై భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ ప్రతిపాదనను వెనక్కుతీసుకుంది.

కేవలం వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రెండు రోజులు మాత్రమే దర్శనం కల్పిస్తామని టీటీడీ పాలకమండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయం మాదిరిగా తిరుమలలోనూ వైకుంఠద్వారం నుంచి పది రోజులపాటు భక్తులను దర్శనానికి అనుమతిస్తారని ప్రచారం జోరుగా సాగిన విషయం భక్తులకు విదితమే.

– కేశవ

 

Read more RELATED
Recommended to you

Latest news