వికారాబాద్‌లో రూ.2.38 కోట్ల పెండింగ్ చలాన్లు

-

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నియమ నిబంధనలను ఉల్లంఘించిన వారికి పోలీసు అధికారులు మాఫీతో కూడిన జరిమానాలను చెల్లించాలని సూచించారు. దీంతో వాహనదారుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఇప్పటికే రూ.45.59 లక్షలు వసూలు కాగా.. రూ.2.38 కోట్ల బకాయిలు వసూలు కావాలని అధికారులు తెలిపారు. చలనాల చెల్లింపునకు ఈ నెల చివరి వరకూ గడువు ఉందని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news