డిగ్రీ విద్యార్థులకు ఓయూ మరో అవకాశం ఇచ్చింది. ఈ నెల 28తో ముగియనున్న ఎగ్జామ్ ఫీజు చెల్లింపు తేదీని పొడిగించింది. సెమిస్టర్ 1 కోసం ఫిబ్రవరి 14 వరకు లేట్ ఫీజు లేకుండా చెల్లించేందుకు అవకాశం కల్పించింది. 15వ తేదీ నుంచి 21 వరకు లేట్ ఫీజుతో చెల్లించవచ్చు. విద్యార్థులు తప్పకుండా నిర్దేశించిన సమయానికి ఫీజు చెల్లించాలని అధికారులు సూచించారు.
డిగ్రీ విద్యార్థులకు మరో అవకాశం
By Naga Babu
-
Next article
Read more RELATEDRecommended to you
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...
జగిత్యాల, మెట్ పల్లిలో అటవీ పార్కులు
జగిత్యాల జిల్లాలో అర్బన్లలో అటవీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. పట్టణాల్లో ఆహ్లాదం,...