డిగ్రీ విద్యార్థులకు మరో అవకాశం

-

డిగ్రీ విద్యార్థులకు ఓయూ మరో అవకాశం ఇచ్చింది. ఈ నెల 28తో ముగియనున్న ఎగ్జామ్ ఫీజు చెల్లింపు తేదీని పొడిగించింది. సెమిస్టర్ 1 కోసం ఫిబ్రవరి 14 వరకు లేట్ ఫీజు లేకుండా చెల్లించేందుకు అవకాశం కల్పించింది. 15వ తేదీ నుంచి 21 వరకు లేట్ ఫీజుతో చెల్లించవచ్చు. విద్యార్థులు తప్పకుండా నిర్దేశించిన సమయానికి ఫీజు చెల్లించాలని అధికారులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news