సూర్యాపేటలో అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు

-

సూర్యాపేట జిల్లా పోలీసులు ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి వారి నుంచి రూ.13 లక్షల విలువైన ఆభరణాలు, రూ.2.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ వివరించారు. దేవరకొండ రాంబాబు, దేశావత్‌ ఈశ్వర్‌ ను విచారించగా, తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని 18ఏళ్లుగా దొంగతనాలు చేస్తున్నట్లు అంగీకరించారు.

Read more RELATED
Recommended to you

Latest news