రంగారెడ్డి: మొగలయ్యను సన్మానించిన బండి సంజయ్

-

సరూనగర్ సింగరేణి కాలనిలో పద్మశ్రీ అవార్డు గ్రహిత కిన్నెర మొగులయ్య‌ను తెలంగాణ రాష్ట్ర BJP అధ్యక్షులు బండి సంజయ్ సన్మానం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ మొగుళ్లయ్య‌ను గుర్తించి ప్రతిష్టాత్మక “పద్మ శ్రీ” ఇచ్చిందని తెలిపారు. కళాకారులను గుర్తింపు ఇచ్చిన ప్రధాని మోడీకి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అవార్డు గ్రహీత మొగుళ్లయ్య‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news