వికారాబాద్: బైక్‌ను ఢీ కొట్టిన కారు.. ఒకరు మృతి

-

accident
accident

కొడంగల్ మండలంలో బుధవారం కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పట్టణంలో బైక్ మెకానిక్ గా పనిచేస్తున్న గుండ్లకుంట గ్రామానికి చెందిన నరేష్(28) గత కొంత కాలంగా బైక్ మెకానిక్ షాప్ నడిపిస్తున్నాడు. బైక్‌ను తీసుకొని ట్రయల్ రన్ కోసం వెళ్లాడు. ఈ క్రమంలో కారు బైక్‌ను ఢీకొంది. ప్రమాదంలో నరేష్ తలకు తీవ్రగాయాలవడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు ఎస్సై సామ్య తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news