Warangal: మంత్రి సత్యవతికి సీఎం కేసీఆర్ ఫోన్..

-

మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యానాయక్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి సత్యవతి రాథోడ్‌ను ఫోన్‌లో సీఎం పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నట్లు సీఎం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news