ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరోనా రిపోర్ట్

-

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 5 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జగిత్యాల జిల్లాలో 0, కరీంనగర్ 4, పెద్దపల్లి 0, సిరిసిల్ల జిల్లాలో 1 కేసులు నమోదైనట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని వైద్యులు కోరారు. కరోనా కట్టడికి సహకరించాలని కోరారు

Read more RELATED
Recommended to you

Latest news