రంగారెడ్డి : నేడు మంత్రి పర్యటన వివరాలు

-

sabitha indra reddy

నేడు మహేశ్వరం నియోజకవర్గంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10 గంటలకు జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రకుంట, పహాడీషరీఫ్‌లోని వార్డ్ నెంబర్ మూడులో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా 12 గంటలకు మహేశ్వరంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని వ్యక్తిగత సిబ్బంది తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news