కరీంనగర్ : సిరిసిల్ల జిల్లాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

-

సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో నిర్మించిన గ్రామపంచాయతీ భవనం, మండల పరిషత్ పాఠశాలలో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నక్షత్రంలో తెలంగాణ అభివృద్ధి సంక్షేమంలో అగ్రగామిగా నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో వారి వెంట తెరాస నాయకులు, గ్రామ పాలకవర్గ సభ్యులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news