‘ఆ మెసేజ్‌లపై ఆందోళన వద్దు’

-

గుమ్మడిదల మండలం పరిధిలో ఫస్ట్ డోస్ తీసుకున్నవారికి రెండో డోస్ కూడా తీసుకున్నట్లు మెసేజ్‌లు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలు ఆందోళన చెందవద్దని మండల వైద్యాధికారి శ్రీధర్ అన్నారు. సిస్టమ్ ఆటో‌జనరేట్ వల్ల ఈ మెసేజ్ వస్తుందని స్పష్టం చేశారు. మొదటి డోస్ తీసుకున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రెండో డోస్ కూడా తీసుకోవాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news