శ్రీవారి ఆలయానికి భారీ విరాళం

-

యాదాద్రి శ్రీవారి ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడానికి హైదరాబాద్ లోని గుడి మల్కాపూర్ కార్వాన్ ప్రాంతానికి చెందిన బండారి బ్రదర్స్ రూ. 50 లక్షల విరాళం అందజేశారు. సోమవారం వారు కుటుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శించి శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ ఈవో గీతారెడ్డికి బండారు శ్రీనివాస్ విరాళానికి సంబంధించిన డీడీని అందజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news