వికారాబాద్ విద్యార్థులకు గోల్డెన్ చాన్స్

-

ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అర్హులైన గిరిజన చెంచు విద్యార్థులకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్లు ఆ శాఖ సంక్షేమాధికారి కోటాజీ తెలిపారు. బీటెక్, ఎంటెక్, ఎంబీబీఎస్, ఎంఎస్, బీడీఎస్, బీఎంఎంఎస్, ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులతో పాటు అగ్రికల్చర్ కోర్సులు చదువుతున్న వారు ఈ నెల 10 లోపు వికారాబాద్ కలెక్టరేట్‌లోని గిరిజన అభివృద్ధి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు

Read more RELATED
Recommended to you

Latest news