HNK: డిగ్రీ విద్యార్థులకి శుభవార్త

-

కేయూ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీసీఏ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ పరీక్షల ఫీజు గడువును ఫిబ్రవరి 5 వరకు పొడిగించినట్లు పరీక్షల నియంత్రణాధికారి పి.మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి నరేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే రూ.50 అపరాధ రుసుముతో ఫిబ్రవరి 9వ తేదీ వరకు ఫీజు చెల్లించ వచ్చని వారు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news