యాదాద్రి పునర్నిర్మాణంపై గవర్నర్ ప్రశంసలు

-

యాదాద్రి పునర్నిర్మాణం అద్భుతంగా ఉందని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ అన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని సోమవారం గవర్నర్ తమిళి సై దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. రాబోయే రోజుల్లో యాదాద్రి గొప్ప పుణ్యక్షేత్రంగా మారుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news