తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో కాలేజ్ ఆఫ్ ఎక్స్ లైన్స్ ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్లకు ఈ నెల 20న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు నల్గొండ, సూర్యాపేట జిల్లాల ఆర్సిఓ అరుణ కుమారి తెలిపారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో మొత్తం 21 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. హాల్ టికెట్లు www.tswrjc.coe.net వెబ్ సైట్లో అందుబాటులో ఉన్నాయన్నారు.
Nalgonda: విద్యార్థులకు ముఖ్య గమనిక
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...
జగిత్యాల, మెట్ పల్లిలో అటవీ పార్కులు
జగిత్యాల జిల్లాలో అర్బన్లలో అటవీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. పట్టణాల్లో ఆహ్లాదం,...