Medak: సంగారెడ్డిలో రూ. 1000 కోట్ల పెట్టుబడులు

-

సంగారెడ్డి జిల్లాలో ఇన్వెస్ట్‌మెంట్‌కు దిగ్గజ కంపెనీ ముందుకొచ్చింది. ఏకంగా రూ. 1000 కోట్ల పెట్టుబడులతో తమ సౌకర్యాన్ని, కొత్త అసెంబ్లీ లైన్‌ను విస్తరించేందుకు MRF ఇండియా వీసీ, ఎండీ అరుణ్ మామోన్ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. అలాగే మన ఊరు – మన బడి కార్యక్రమానికి రూ. 4 కోట్ల విరాళం అందించారని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news