BREAKING కరీంనగర్ జిల్లాలో దారుణ హత్య

-

కరీంనగర్ జిల్లాలో యువతి దారుణ హత్యకు గురైంది. మానకొండూరు మండలం చెంజర్లలోని దేవునిగుట్ట వద్ద సదరు యువతి మృతదేహం లభ్యం అయింది. మృతురాలు మన్నెంపల్లికి చెందిన వరలక్ష్మి (19) గా గుర్తించారు. వరలక్ష్మి కనిపించడం లేదంటూ కుటుంబసభ్యులు తిమ్మాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఇప్పటికే ఫిర్యాదు చేశారు. కాగా యువతిని ప్రియుడు అఖిల్ (22) హత్య చేసినట్లుగా తెలుస్తోంది. కుళ్ళిన స్థితిలో ఉన్న వరలక్ష్మి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news