వ్యవసాయ బావిలో డెడ్ బాడీ లభ్యం

-

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరేం గ్రామంలో మంగళవారం సాయంత్రం వ్యవసాయ బావిలో సాంబు బీరయ్య అనే వ్యక్తి మృతదేహం స్థానికులు గుర్తించారు. బీరయ్య మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news