కరీంనగర్: 15-17 ఏళ్ల వయస్సున్న వారికి టీకాలను వేసే విషయంలో జిల్లాలో ఇంకా 50 శాతాన్ని దాటిన ప్రగతి మాత్రమే కనిపించింది. ఈ నెల 3న ఈ ప్రక్రియ ప్రారంభమవగా ఇప్పటి వరకు 50 శాతాన్ని దాటేలా వ్యాక్సినేషన్ కొనసాగింది. జిల్లాలో ఈ వయస్సు కలిగిన వారు 50,908 మంది ఉండగా ఇప్పటి వరకు 25,816 మందికి టీకాలు వేసి 50. 71శాతం పురోగతిని చూపించారు.
‘ఇంకా 50 శాతమే’
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...
జగిత్యాల, మెట్ పల్లిలో అటవీ పార్కులు
జగిత్యాల జిల్లాలో అర్బన్లలో అటవీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. పట్టణాల్లో ఆహ్లాదం,...