కరీంనగర్ జిల్లా రిపోర్ట్

-

ఉమ్మడి జిల్లా కరీంనగర్ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 17 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జగిత్యాల జిల్లాలో 3, కరీంనగర్ 8, పెద్దపల్లి 4, సిరిసిల్ల జిల్లాలో 2 కేసులు నమోదైనట్లు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు. కరోనా కట్టడికి ప్రజలందరూ సహకరించాలని వైద్యులు కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news