కరీంనగర్: ‘అర్ధరాత్రి.. పరిశీలించేది ఎవరు’

-

KNR: స్మార్ట్ సిటీ పనులు పలు చోట్ల రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు సాగుతున్నాయి. ఆ సమయంలో చేపట్టే పనుల నాణ్యతను, నిబంధనలు ఎవరు పరిశీలిస్తారో నగరపాలక అధికారులకే తెలియాలి. ఆ సమయంలో మాత్రం నగర పాలిక అధికారులు ఎవరూ ఉండే అవకాశముండదు. ఏదైనా ఫిర్యాదు వస్తే పొద్దంతా ఆ పనులు చేసే వారుండరు. దాంతో ఎవరికి వారు ఇష్టారాజ్యంగా మారిందని పలు డివిజన్ల కార్పొరేటర్లు కూడా ఆగ్రహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news