ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరోనా రిపోర్ట్

-

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ తగ్గుతూ వస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 24 గంటల్లో 5 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జగిత్యాల జిల్లాలో 1, కరీంనగర్ 4, పెద్దపల్లి 0, సిరిసిల్ల జిల్లాలో 0 కేసులు నమోదైనట్లు చెప్పారు.

కేసులు తగ్గుతున్న ప్రజలు అప్రమత్తంగానే ఉండాలని వైద్యులు సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news