ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఖానాపురం ‘టాప్’

-

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత వానాకాలం ధాన్యం కొనుగోళ్లలో ఖానాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మొదటి స్థానంలో నిలిచింది. సొసైటీ పరిధిలో 9 గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 4.60లక్షల బస్తాలను కొనుగోలు చేసినట్లు ఓడిసిఎంఎస్ చైర్మన్ రామస్వామి తెలిపారు. పాకాల ఆయకట్టు రైతాంగానికి సొసైటీ తరుపున సేవలను విస్తరిస్తామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news