ఉమ్మడి కరీంనగర్ : సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గా ఖిమ్య నాయక్

-

రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గా ఖిమ్య నాయక్ ను నియమించినట్లు శుక్రవారం చీఫ్ సెక్రెటరీ సోమ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో పలువురు అదనపు కలెక్టర్ ను బదిలీ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఖిమ్య నాయక్ అదనపు కలెక్టర్ గా బదిలీ చేశామని వారు తెలిపారు. ఆయన త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news