మేడారం సమ్మక్క- సారలమ్మలను దర్శించుకున్న నాయకులు

-

మేడారం సమ్మక్క- సారలమ్మ వనదేవతలను సోమవారం తెలంగాణ రాష్ట్ర గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, జడ్పీ చైర్మన్, కలెక్టర్ దర్శించుకోవడం జరిగింది. ఎండోమెంట్ అధికారులు, ఆలయ పూజారులు డోలు వాయిద్యాలతో వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం అధికారులు శాలువతో మంత్రి, ఎంపీ కవితను సన్మానించారు. పసుపు, కుంకుమ తల్లులకు సమర్పించి దర్శించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news