Warangal: బీజేపీలో చేరిన కీలక నేత

-

వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ నాయకులు డా.గోగుల రాణా ప్రతాప్ రెడ్డి.. ఈ రోజు ఢిల్లీ వేదికగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావడేజీ సమక్షంలో, స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆధ్వర్యంలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news