మినీ మేడారంలో ఎమ్మెల్సీ సిరికొండ

-

శాయంపేట మండలం జోగంపల్లిలోని మినీ మేడారం సమ్మక్క సారక్కలను బుధవారం ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అమ్మవార్ల దర్శనం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news