శాయంపేట మండలం జోగంపల్లిలోని మినీ మేడారం సమ్మక్క సారక్కలను బుధవారం ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అమ్మవార్ల దర్శనం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మినీ మేడారంలో ఎమ్మెల్సీ సిరికొండ
By Naga Babu
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
వరంగల్ ఫోర్ట్, వేయి స్తంభాల దేవాలయానికి యూనిస్కో గుర్తింపు తెస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎంతో మంది అధికారంలోకి వచ్చినా... వరంగల్ ను ఎవరూ అభివృద్ధి చేయలేదని,...
Advik -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...