యాదాద్రి : ప్రేమజంట ఆత్మహత్య

-

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల పరిధిలోని బూరుగుపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొటోజు సాయి తేజ, మాడిశెట్టి అఖిల అనే ప్రేమ జంట ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news