నల్గొండ : మేళ్లచెరువు జాతరలో ఎంపీ ఉత్తమ్

-

మేళ్లచెరువు మండలంలో మహాశివరాత్రి జాతరలో మంగళవారం తెల్లవారుజామున నల్గొండ పార్లమెంటు సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. తెల్లవారుజామున శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగింది. ఈ సందర్బంగా ఎంపీ ఉత్తమ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారులు తీర్థ ప్రసాదం అందజేసి శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మెన్ తదితరులున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news