ఎంబిబిఎస్ చేదువుతున్న అభ్యసిస్తోన్న యువతి ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రాజేంద్రనగర్ సర్కిల్ న్యూ ఫ్రెండ్స్ కాలనీకి చెందిన సెల్వన్ కుమార్తె వినీష(20), మొయినాబాద్లోని భాస్కర వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతోంది. ఆదివారం సాయంత్రం తన గదిలోకి వెళ్లి ఫ్యాన్కు ఉరేసుకుంది. తమ కుమార్తెకు ఏ సమస్యలు లేవని, స్నేహితులు మాట్లాడటం లేదని తమతో చెప్పినట్లు తల్లిదండ్రులు తెలిపారు.
విద్యార్థిని ఆత్మహత్య
By Naga Babu
-
Previous article
Read more RELATEDRecommended to you
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...
జగిత్యాల, మెట్ పల్లిలో అటవీ పార్కులు
జగిత్యాల జిల్లాలో అర్బన్లలో అటవీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. పట్టణాల్లో ఆహ్లాదం,...