ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా కేసులు నేడు కాస్త తగ్గాయి. నిన్న 128 కేసులు నమోదుకాగా కొత్తగా 104 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో 55, సిద్దిపేట జిల్లాలో 34, మెదక్ జిల్లాలో 15 చొప్పున కేసులు నమోదయ్యాయి. థర్డ్ వేవ్, ఒమిక్రాన్ వేరియంట్ ఉధృతి నేపథ్యంలో ప్రజలు అజాగ్రత్తగా ఉండొద్దని, విధిగా మాస్కులు ధరించాలని వైద్యాధికారులు సూచించారు.
మెదక్ జిల్లా కరోనా కేసులు
By Naga Babu
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
టీడీపీ పార్టీకి ప్రచారం చేస్తున్న కుమారి ఆంటీ
టీడీపీ పార్టీకి ప్రచారం చేస్తున్నారు కుమారి ఆంటీ. గుడివాడ టిడిపి అభ్యర్థి...
ఈవీఎంలను టచ్ చేస్తే తాటతీస్తాం- కడప ఎస్పీ
Siddarth kaushal wanrs leaders: ఈవీఎంలను టచ్ చేస్తే తాటతీస్తామని వార్నింగ్...
ఈరోజు సాయంత్రం 4-8 గంటల వరకు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
ప్రధాని మోదీ ఇవాళ సాయంత్రం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ బహిరంగ...