డీజేలపై నిషేధాజ్ఞలు పొడగింపు: సీపీ శ్వేత

-

సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో డిజె సౌండ్ వినియోగంపై అమల్లో ఉన్ననిషేధాజ్ఞలు 31 వరకు పొడిగించామని పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు, విద్యార్థుల విద్యాభ్యాసానికి భంగం కలగకుండా శబ్ద కాలుష్యం నుంచి కాపాడేందుకు భారీ సౌండ్‌తో కూడిన డిజె సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు విధించడం జరిగిందని ఆమె పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news