ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని సోమవారం ప్రజావాణిలో ప్రజల నుండి వినతులు స్వీకరించారు. నేరుగా వారి సమస్యలను విని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు ఆదేశించారు. ప్రజలు తీసుకు వచ్చిన ఫిర్యాదులు తక్షణ చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేకూర్చాలని, ఏ ఫిర్యాదు పెండింగ్ లేకుండా చూడాలని సూచించారు. జిల్లా నలుమూలల నుండి పలు ఫిర్యాదులు వచ్చాయి.
ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలి: ఎస్పీ
By Naga Babu
-
- Tags
- Medak news
Previous article
Next article
Read more RELATEDRecommended to you
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...
జగిత్యాల, మెట్ పల్లిలో అటవీ పార్కులు
జగిత్యాల జిల్లాలో అర్బన్లలో అటవీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. పట్టణాల్లో ఆహ్లాదం,...