మెదక్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షురాలుగా పద్మా దేవేందర్ రెడ్డి ఎన్నికైన సందర్భంగా మెదక్ జిల్లా ముస్లిం దూదేకుల జిల్లా ప్రెసిడెంట్ అబ్దుల్ పాషా, జిల్లా వైస్ ప్రెసిడెంట్ సలీం షేక్, జిల్లా క్యాషియర్ బాబు మియా ఆమెను కలిశారు. శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. నిజాం పెట్ మండల ప్రెసిడెంట్ అహ్మద్ పాషా, ఇతర ముస్లిం నాయకులు పాల్గొన్నారు.
మెదక్: ఎమ్మెల్యేకు నాయకుల సన్మానం
By Naga Babu
-
Previous article
Next article